Surya Charishma: ఉమెన్స్ సింగిల్స్ విన్నర్.. సూర్యచరిష్మా
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:08 PM
రాజమండ్రిలో జరుగుతున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉమెన్స్ సింగిల్స్లో విన్నర్ గా ఏపీకి చెందిన సూర్య చరిష్మా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టోర్నమెంట్కి ఇండియా తరఫున..
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 28: రాజమండ్రిలో జరుగుతున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో ఏపీ అమ్మాయి సత్తా చాటింది.

ఉమెన్స్ సింగిల్స్ లో విన్నర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సూర్య చరిష్మా నిలిచింది.

హర్యానాకు చెందిన జయరావత్ పై సూర్యచరిష్మా విజయం సాధించింది.


విన్నర్ గా గెలిచిన సూర్యచరిష్మా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టోర్నమెంట్ కి ఇండియా తరఫున ఆడనున్నారు.

ఇవి కూడా చదవండి..
చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి