Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ABN, Publish Date - May 22 , 2025 | 03:10 PM

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్‌ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 1/9

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్‌స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 2/9

తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం నాడు ప్రారంభించారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 3/9

ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 4/9

తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి చెప్పారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 5/9

దేశంలో 1,300 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 6/9

2026లో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి జరగబోతున్నాయని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 7/9

బేగంపేట రైల్వేస్టేషన్లలో మహిళలే పనిచేయబోతున్నారని తెలిపారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 8/9

తెలంగాణలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.

Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 9/9

రూ.80వేల కోట్ల పనులకు సంబంధించిన ప్లాన్లు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి తెలిపారు.

Updated at - May 22 , 2025 | 03:15 PM