Inter Exams: తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు.. హాజరైన విద్యార్థులు
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:56 PM
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఈరోజు (గురువారం) నుంచి మొదలయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తరలివచ్చారు. పరీక్ష సమయానికి కన్నా అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు చేరుకున్నారు.
1/7
తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు
2/7
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్తున్న దృశ్యాలు.
3/7
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు
4/7
మహబూబ్నగర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష రాయడానికి విద్యార్థులు క్యూ లైన్లో ఉన్న దృశ్యాలు
5/7
భూపాలపల్లి జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు కేంద్రానికి వస్తున్న విద్యార్థినిలు
6/7
ఇంటర్ పరీక్ష బందోబస్తును పరిశీలిస్తున్న మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి
7/7
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సెయింట్ ఆంథోనీ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు
Updated at - Mar 06 , 2025 | 12:56 PM