PVN Madhav: అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పీవీఎన్ మాధవ్

ABN, Publish Date - Sep 16 , 2025 | 02:18 PM

అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మాధవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మాధవ్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

Updated at - Sep 16 , 2025 | 02:21 PM