JP Nadda: విశాఖపట్నంలో సారథ్యం సభ.. హాజరైన జేపీ నడ్డా
ABN, Publish Date - Sep 15 , 2025 | 07:43 AM
విశాఖపట్నంలో సారథ్యం సభ ఆదివారం జరిగింది. ఈ సభకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రివర్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభకు వేలాదిగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భగా సారథ్యం సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు జేపీనడ్డా ధన్యవాదాలు తెలిపారు.
1/19
విశాఖపట్నంలో సారథ్యం సభ ఆదివారం జరిగింది. ఈ సభకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రివర్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేశారు.
2/19
సారథ్యం సభలో బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న జేపీ నడ్డా
3/19
సారథ్యం సభలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తున్న జేపీ నడ్డా, మాధవ్, తదితరులు
4/19
అరకు కాఫీ స్టాల్ను పరిశీలిస్తున్న జేపీ నడ్డా
5/19
సారథ్యం సభకు భారీగా హాజరైన బీజేపీ శ్రేణులు, ప్రజలు
6/19
జేపీ నడ్డాకు చిరు కానుక అందజేస్తున్న మాధవ్, బీజేపీ నేతలు
7/19
సారథ్యం సభలో బీజేపీ నేతలతో మాట్లాడుతున్న జేపీ నడ్డా
8/19
ఖాదీ ఉత్పత్తులను పరిశీలిస్తున్న జేపీ నడ్డా
9/19
సభలో ప్రసంగిస్తున్న జేపీ నడ్డా
10/19
సారథ్యం సభలో స్టాళ్లను పరిశీలిస్తున్న జేపీ నడ్డా
11/19
ఖాదీ వస్త్రాల స్టాల్ను పరిశీలిస్తున్న జేపీ నడ్డా
12/19
ఖాదీ వస్త్రాల నిర్వాహకులకు సూచనలు ఇస్తున్న జేపీ నడ్డా
13/19
సారథ్యం సభలో జేపీ నడ్డా, బీజేపీ నేతలు
14/19
ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో మాట్లాడుతున్న జేపీ నడ్డా
15/19
సారథ్యం సభకు వస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్
16/19
సారథ్యం సభలో ప్రసంగిస్తున్న జేపీ నడ్డా
17/19
సారథ్యం సభలో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
18/19
జీపుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్
19/19
సారథ్యం సభకు భారీగా హాజరైన బీజేపీ శ్రేణులు, ప్రజలు
Updated at - Sep 15 , 2025 | 07:46 AM