World History Book Launch: విశాఖపట్నంలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ
ABN, Publish Date - Mar 06 , 2025 | 02:39 PM
విశాఖపట్నం గీతం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తదితరులు హాజరయ్యారు.
1/9
విశాఖపట్నం గీతం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ చరిత్ర (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ (గురువారం) జరిగింది.
2/9
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
3/9
కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్
4/9
కార్యక్రమంలో ముచ్చటిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
5/9
కార్యక్రమంలో సీఎం చంద్రబాబకు పూల బొకే అందజేస్తున్న దృశ్యం
6/9
కార్యక్రమంలో పాల్గొన్నవివిధ రంగాల ప్రముఖులు, కూటమి నేతలు, తదితరులు
7/9
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు
8/9
కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
9/9
ప్రపంచ చరిత్ర" (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, విశాఖ ఎంపీ శ్రీ భరత్
Updated at - Mar 06 , 2025 | 02:41 PM