ఏపీ రాజ్భవన్లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమం
ABN, Publish Date - Jan 26 , 2025 | 08:11 PM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
1/5
విజయవాడలోని ఏపీ రాజ్భవన్లో ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది
2/5
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమం
3/5
తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
4/5
కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
5/5
ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు కూడా పాల్గొన్నారు
Updated at - Jan 26 , 2025 | 08:11 PM