నారావారి పల్లె నాగాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ABN, Publish Date - Jan 14 , 2025 | 06:13 PM
సంక్రాంతి పండగను పురస్కరించుకుని చంద్రగిరి మండలం నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

నారావారి పల్లెలో కుంటుంబసమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు నాయుడు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామైన నారావారిపల్లెకు చేరుకున్నారు

నాగాలమ్మ దేవాలయం లో కుటుంబ సభ్యుల తో కలసి పూజలు నిర్వహించారు

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తో కలిసి పూజలు నిర్వహించారు

నారా లోకేష్, బ్రాహ్మణి కూడా ఈ పూజలో భాగం అయ్యారు

అనంతరం చంద్రబాబు నాయుడు దంపతులు,లోకేష్ దంపతులు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు
Updated at - Jan 14 , 2025 | 06:13 PM