Udayanidhi: విద్యార్థులకు డిప్యూటీ సీఎం పిలుపు.. ఆ లైబ్రరీకి రండి
ABN , Publish Date - May 10 , 2025 | 11:41 AM
కలైంజర్ లైబ్రరీకి రండి.. అంటూ విద్యార్థులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కోరారు. ఈ లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు అందుబాలో ఉన్నాయని, విద్యార్థుు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

చెన్నై: పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని అధ్యయనం చేసేందుకు కలైంజర్ లైబ్రరీకి రావాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) విద్యార్థులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి తన ఎక్స్ పేజీలో... కలైంజర్ సెంటినరీ వేడుకలను పురస్కరించుకుని చెన్నై వెస్ట్ జిల్లా అన్నానగర్ నియోజకవర్గంలో డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘కలైంజర్ లైబ్రరీ’ని శనివారం ప్రారంభించాను.
ఈ వార్తను కూడా చదవండి: EPS: నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు
అమింజికరై మార్కెట్ ప్రాంతంలోని ఈ లైబ్రరీని అన్నా నగర్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పార్టీ సభ్యులు, ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని అధ్యయనం చేసేందుకు ఈ లైబ్రరీకి రావాలని ఉప ముఖ్యమంత్రి తన ఎక్స్లో పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News