విజయవాడ ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..

ABN, Publish Date - Sep 02 , 2024 | 02:12 PM

సింగ్ నగర్‌లోని బుడమేరు(Budameru) ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటించారు. బాధితులకు స్వయంగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. మరో ఒకట్రోండు గంటల్లో అందర్నీ క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

విజయవాడ: సింగ్ నగర్‌లోని బుడమేరు(Budameru) ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటించారు. బాధితులకు స్వయంగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. మరో ఒకట్రోండు గంటల్లో అందర్నీ క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దారి పొడవునా తమ ఇబ్బందులను సీఎంకు వరద ముంపు బాధితులు వివరించారు. బుడమేరులో వరద బాధితులకు అందుతున్న సాయాన్ని పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం మరోసారి కలెక్టరేట్‌లో సమీక్షించారు. బోట్లలో వెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, పాలు, నీళ్లు అందజేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన ఇంటి గోడ.. కుటుంభసభ్యులు గల్లంతు..

హోంమంత్రి ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు..

విజయవాడ -హైదరాబాద్ హైవేపై వరద ఉధృతి

తెలంగాణలో వర్షాలకు 10 మంది మృతి..

బ్యారేజీ డ్యామేజ్ చేయాలని కుట్ర..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 02 , 2024 | 02:14 PM