విజయవాడ -హైదరాబాద్ హైవేపై వరద ఉధృతి..
ABN, Publish Date - Sep 02 , 2024 | 11:58 AM
ఎన్టీఆర్ జిల్లా: అయితవరం వద్ద విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతితో నిన్న (ఆదివారం) మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మునేరు వరద ఇళ్లల్లోకి చేరడంతో జనం ఇబ్బందులుపడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: అయితవరం వద్ద విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతితో నిన్న (ఆదివారం) మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మునేరు వరద ఇళ్లల్లోకి చేరడంతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో పంటపొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతి ఇంకా తగ్గలేదని, ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు అధికారులు సూచించారు. చాలా మంది ముందుగా వచ్చి ఇరుక్కుపోయారని అన్నారు. పోలీసులు సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని వారు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో వర్షాలకు 10 మంది మృతి..
బ్యారేజీ డ్యామేజ్ చేయాలని కుట్ర..
అర్ధరాత్రి సింగ్ నగర్ వెళ్ళిన సీఎం చంద్రబాబు..
ఖమ్మంలో కుండపోత వర్షాలు.. ఉధృతంగా మున్నేరు వాగు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 02 , 2024 | 11:58 AM