ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

ABN, Publish Date - Apr 22 , 2024 | 08:13 AM

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితులు.. ఇప్పటికే ఇచ్చిన అభ్యర్థులు ప్రచారంలో వేగం లేకపోవడం వంటి అంశాలతో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP) ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితులు.. ఇప్పటికే ఇచ్చిన అభ్యర్థులు ప్రచారంలో వేగం లేకపోవడం వంటి అంశాలతో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చి కొత్తవారికి బీ.ఫారాలను (B. Pharms) ఇచ్చింది. మరో రెండు స్థానాలైన చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు నియోజక వర్గాలకు సంబంధించి బీ. ఫారాలు ఇవ్వలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కుట్రలు పారలేదు..

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

సింహాలు కాదు.. పందికొక్కులు!

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Updated at - Apr 22 , 2024 | 08:16 AM