Share News

నేడు ‘పది’ ఫలితాలు

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:34 AM

పదో తరగతి పరీక్షల ఫలితా లు నేడు విడుదల కానున్నాయి.

నేడు ‘పది’ ఫలితాలు

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితా లు నేడు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురే్‌షకుమార్‌ సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ జ్ట్టిఞట:// ట్ఛటఠజ్టూట. ఛట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ/ ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. 7లక్షల మందికి పైగా విద్యార్థు లు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 03:35 AM