Share News

Road Accident: కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:47 AM

కొమురం భీం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జురు మండలం, పోతేపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి.

Road Accident: కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం

కొమురం భీం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జురు మండలం, పోతేపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ (Two-wheelers collide) కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి (Three Youths Died) చెందారు. మృతులు మహేష్ (Mahesh), వెంగల్ రావు (Vengalarao), నర్సింహ (Narsimha)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు వరాల జల్లు...

అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్

అనర్హత పిటిషన్లు స్పీకర్‌కు అందాయా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Sports News and Chitrajyothy and Crime

Updated Date - Apr 26 , 2024 | 07:47 AM