Share News

Ayodhya: రామ మందిరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!

ABN , Publish Date - Jan 22 , 2024 | 12:27 PM

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.

Ayodhya: రామ మందిరానికి చేరుకున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరాముడికి సమర్పించడానికి పట్టు వస్త్రాలను తీసుకుని రామాలయానికి చేరుకున్నారు. ప్రధాని రాకతో అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 12:29 గంటల సమయంలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. కాగా ప్రధాని రాకను చూడడానికి ఈ క్రింది వీడియో లింక్‌పై క్లిక్ చేయంది.

Updated Date - Jan 22 , 2024 | 12:31 PM