• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

India Slams Pak: అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

India Slams Pak: అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని పాక్‌ను భారత్ ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ దాయాది దేశానికి హితవు పలికింది.

Mohan Bhagwat: ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్

Mohan Bhagwat: ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్

సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని మోహన్ భాగవత్ అన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.

PM Modi: అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ

PM Modi: అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి అహల్య, నిషదరాజు గుహుడు, శబరి మాత మందిరాలతో కూడిన సప్తమందిర్‌ను దర్శిస్తారు. 11 గంటలకు శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించుకుంటారు.

Ayodhya Ram Darbar: అయోధ్య ఆలయంలో రామదర్బార్ సందర్శన షురూ

Ayodhya Ram Darbar: అయోధ్య ఆలయంలో రామదర్బార్ సందర్శన షురూ

శనివారం సాయంత్రం 5-7, 7-9 గంటల మధ్య రెండు స్లాట్లలో రామ దర్బార్‌ను సందర్శించేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించిట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.

Ayodhya: అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు.. 200 శాతం వరకూ పెరుగుదల

Ayodhya: అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు.. 200 శాతం వరకూ పెరుగుదల

రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి.

Ayodhya: అయోధ్యలో వైభవంగా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ

Ayodhya: అయోధ్యలో వైభవంగా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది.

Ram Darbar Pran Pratishtha: నేడే అయోధ్య రామదర్బార్ ప్రాణప్రతిష్ఠ.. ప్రత్యేకతలు ఇవే..!

Ram Darbar Pran Pratishtha: నేడే అయోధ్య రామదర్బార్ ప్రాణప్రతిష్ఠ.. ప్రత్యేకతలు ఇవే..!

ప్రసిద్ధ అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ప్రత్యేకతలు ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Ayodhya Ram Mandir: జూన్ 5న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ..

Ayodhya Ram Mandir: జూన్ 5న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ..

అయోధ్య రామాలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్‌ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జూన్ 5న నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈలోపు రామమందిర నిర్మాణం పూర్తవుతుందని, జూన్ 3 నుండి 5 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

Ayodhya: రామాలయ నిర్మాణం జూన్ 5 నాటికి పూర్తి

Ayodhya: రామాలయ నిర్మాణం జూన్ 5 నాటికి పూర్తి

అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2024 జనవరి 22న జరిగింది. రామ్‌లల్లా గర్భగుడి గతంలోనే పూర్తయింది. తక్కిన మొదటి, రెండో అంతస్తు పనులు కొనసాగుతూ వచ్చాయి.

Ayodhya: రాములోరి ఆలయానికి బెదిరింపు.. భారీగా భద్రత పెంచిన ప్రభుత్వం

Ayodhya: రాములోరి ఆలయానికి బెదిరింపు.. భారీగా భద్రత పెంచిన ప్రభుత్వం

అయోధ్యలోని రామ మందిరం ఇటీవల బాంబు బెదిరింపునకు గురైంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆలయ భద్రత, అప్రమత్తతను పరీక్షించడానికి, భక్తుల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి