• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక

అయోధ్య రామమందిర ట్రస్టు సీఈఓ పోస్టు.. ఇంటర్వ్యూకు 18 మంది ఎంపిక

అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు త్వరలో జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5300 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ కోసం 18 మందిని ఎంపిక చేసినట్టు ట్రస్టు వర్గాలు తెలిపాయి.

అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా

అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా

అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని 360 డిగ్రీల కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.

అయోధ్య విరాళాల కేసు.. 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

అయోధ్య విరాళాల కేసు.. 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది.

అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపుపై ట్రస్ట్‌ కీలక నిర్ణయం

అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపుపై ట్రస్ట్‌ కీలక నిర్ణయం

అయోధ్య రామమందిరానికి భక్తుల నుంచి అందుతున్న విరాళాల లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ బాధ్యతలను SBI పర్యవేక్షించనుంది.

కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు: సుప్రీంకోర్టు

కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు: సుప్రీంకోర్టు

అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగం కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును స్థానిక పోలీసుల ద్వారా కాకుండా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

అయోధ్య విరాళాల  వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ

అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.

రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!

రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి కోసం ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ దరఖాస్తు చేసుకున్నారు.

మొఘలుల నాటి లూటీతో పోలిస్తే విరాళాల చోరీ చిన్న అంశం: అనుపమ్ ఖేర్

మొఘలుల నాటి లూటీతో పోలిస్తే విరాళాల చోరీ చిన్న అంశం: అనుపమ్ ఖేర్

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఉదంతంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

ఆ ఆలయాల్లో కూడా అక్రమాలు.. కేసీ వేణుగోపాల్ షాకింగ్ కామెంట్స్

ఆ ఆలయాల్లో కూడా అక్రమాలు.. కేసీ వేణుగోపాల్ షాకింగ్ కామెంట్స్

రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు.. వచ్చే వారం విచారణ!

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు.. వచ్చే వారం విచారణ!

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి