Share News

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు

ABN , Publish Date - May 02 , 2024 | 07:43 AM

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం గొల్లల తాళ్లవలసలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులు కొంగరాని సూర్యనారాయణ, అక్కరమాని అప్పలరాజులపై వైసీపీ గ్రామ అధ్యక్షులు అక్కరమాని అప్పలనాయుడు, సోదరులు రమణ, తోటయ్య, తండ్రి ఎర్రయ్యలు కత్తులతో దాడికి పాల్పడ్డారు.

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు

విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం గొల్లల తాళ్లవలసలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులు కొంగరాని సూర్యనారాయణ, అక్కరమాని అప్పలరాజులపై వైసీపీ గ్రామ అధ్యక్షులు అక్కరమాని అప్పలనాయుడు, సోదరులు రమణ, తోటయ్య, తండ్రి ఎర్రయ్యలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. సూర్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను కేజీహెచ్‌కు తరలించారు. భీమిలి ప్రభుత్వాసుపత్రిలో అప్పలరాజు చికిత్స పొందుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

Updated Date - May 02 , 2024 | 07:43 AM