Share News

BTech Ravi: వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా..

ABN , Publish Date - Mar 15 , 2024 | 01:30 PM

Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వైఎస్ వివేకా 5 వ స్మారకోత్సవ సభకు బీటెక్ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వివేకాపై నేను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన నాతో చాలా బాగా మాట్లాడే వారు’’ అని గుర్తుచేశారు.

BTech Ravi: వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా..

కడప, మార్చి 15: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder Case) జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి (Pulivendula TDP Candidate BTech Ravi) అన్నారు. వైఎస్ వివేకా 5 వ స్మారకోత్సవ సభకు బీటెక్ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వివేకాపై నేను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన నాతో చాలా బాగా మాట్లాడే వారు’’ అని గుర్తుచేశారు. వివేకా హత్య వెనుక తమ హస్తం ఉందని మొదట్లో అన్యాయంగా నిందవేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివేకా కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని బీటెర్ రవి డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి...

Election Schedule 2024: రేపే ఎన్నికల నోటిఫికేషన్

Stock Markets: 770 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2024 | 01:33 PM