Home » BTech Ravi
పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు జగన్ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎ్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డినేనని.. రీ పోలింగ్లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని నొక్కిచెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.
పులివెందులల్లో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.
BTech Ravi : మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా సమ్యలు జగన్కు పట్టవా అని ప్రశ్నించారు.
అవినాష్ రెడ్డి నీ మఖం అద్దంలో చూసుకో.. నీకు వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో కనిపిస్తోందంటూ బి టెక్ రవి వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల రైతులు.. గుడ్డ లూడదీసి వైఎస్ జగన్ ముందు నిన్ను నిలబెట్టారంటూ వైఎస్ అవినాష్కు చురకలంటించారు.
వర్ర రవీంద్రరెడ్డి కేసులో వైసీపీ పెద్ద కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతోందని బీటెక్ రవి అనుమానం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ప్రాణాలకు వైసీపీ నేతలే హాని తలపెట్టి దాన్ని ఎన్డీయే ప్రభుత్వం, పోలీసులపై మోపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
Andhrapradesh: డైనమేట్లతో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది వైఎస్ కుటుంబమే. కూటమి ప్రభుత్వం ఎక్కడ అక్రమ మైనింగ్ వ్యాపారం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాను పులివెందుల నియోజకవర్గంలో కూకటివేళ్ళతో పేకళించడం జరిగిందని...
అన్నదాతను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే తమ ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నియోజకవర్గ ఇనచార్జ్ బీటెక్ రవి అన్నారు.
హత్యలు చేయడం వల్లే ఈ రోజు పులివెందుల రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మనగడ కొనసాగుతోందని తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) ఆరోపించారు. వాళ్ల రాజకీయ పునాదే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పుట్టిందని విమర్శించారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య, పెండింగ్ కేస్లపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో టీడీపీ నేత బీటెక్ రవి అప్పీల్ చేశారు. అప్పీల్ను లంచ్ మోషన్ రూపంలో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు ముందుంచారు. ఈ అప్పీల్పై రేపు ఉదయం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.