Share News

TS GOVT: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియమాకం

ABN , Publish Date - Dec 24 , 2023 | 09:06 PM

తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి త్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఇందుకు సంబంధించిన జీవోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( Shanti Kumari ) విడుదల చేశారు.

TS GOVT: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియమాకం

హైదరాబాద్‌: తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి త్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఇందుకు సంబంధించిన జీవోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( Shanti Kumari ) విడుదల చేశారు.

హైదరాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌.

ఖమ్మం - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

వరంగల్‌- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

నల్గొండ - తుమ్మల నాగేశ్వరరావు.

రంగారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.

కరీంనగర్‌ - ఎన్‌.ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

మహబూబ్‌నగర్‌ - దామోదర రాజనర్సింహ.

మెదక్‌ - కొండా సురేఖ.

ఆదిలాబాద్‌ - సీతక్క.

నిజామాబాద్‌- జూపల్లి కృష్ణారావు.

Updated Date - Dec 24 , 2023 | 09:07 PM