Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ..

ABN, Publish Date - Dec 21 , 2023 | 12:50 PM

విజయనగరం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు పురస్కరించుకుని పోలిపల్లిలో బుధవారం నిర్వహించిన సభ విజయవంతమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. లోకేష్‌ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రసంగంలోని ప్రతి అంశానికీ ప్రేక్షకులు ఉత్తేజితులై కేరింతలు కొట్టారు.

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 1/10

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సభ ప్రారంభానికి ముందు తాత నందమూరి తారక రామారావుకు పూలమాలతో నివాళులర్పిస్తున్న దృశ్యం.

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 2/10

యువనేత నారా లోకేష్‌ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రసంగంలోని ప్రతి అంశానికీ ప్రేక్షకులు ఉత్తేజితులై కేరింతలు కొట్టారు.

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 3/10

సభకు విచ్చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్న దృశ్యం.

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 4/10

యువగళం పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన జన ప్రభంజనం..

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 5/10

సభ వేదికపై కూర్చున్న ఇద్దరు ముఖ్య నేతలు.. చంద్రబాబు, పవన్ మాట్లాడుకుంటున్న దృశ్యం.

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 6/10

తొలిసారిగా ఒకే వేదికపై ఆశీనులైన నేతలు లోకేష్, పవన్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ..

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 7/10

యువగళం ముగింపు సభకు ఎర్ర చీరలు ధరించి విచ్చేసిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు..

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 8/10

యువగళం పాదయాత్ర ముగింపు సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం తెలుపుతున్న నారా లోకేష్..

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 9/10

తెలుగుదేశం అధినేత చంద్రబాబ నాయుడు యువగళం ముగింపు సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

Yuvagalam: జన సంధ్రమైన యువగళం సభ.. 10/10

లోకేష్ యువగళం ముగింపు సభకు విచ్చేన జనసేనాని పవన్ కల్యాణ్ వేదికపై మాట్లాడుతున్న దృశ్యం.

Updated at - Dec 21 , 2023 | 12:50 PM