Share News

Daggubati Purandeswari: ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుంది

ABN , First Publish Date - 2023-11-20T20:40:50+05:30 IST

ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) వ్యాఖ్యానించారు.

Daggubati Purandeswari:  ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుంది

ప్రకాశం: ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ...‘‘విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ని స్వాగతిస్తున్నాం. సంస్థాగతంగా బీజేపీ బలోపేతంపై కార్యవర్గ సమావేశంలో చర్చించాం’’ అని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T20:40:54+05:30 IST