Home » Purandeswari
ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తదితర అంశాల్లో వారు చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Daggubati Purandeswari) వ్యాఖ్యానించారు.
దీన్ దయాల్(Deen Dayal)ఉపాధ్యాయ మనోభావాలు ఈ సంకలనాల రూపంలో మన ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని.. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దేశంలో మోదీ మహిళలు కోసం తపన పడుతుంటే రాష్ట్రంలో జగన్ మద్యం కోసం తపన పడుతున్నారు. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. నిబంధనలు పాటించకుండా ప్రజలకు చీఫ్ లిక్కర్ ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంపై శవాలపై పేలాలు వేరుకునే విధంగా
ఏపీలో నకిలీ మద్యం(Fake liquor in AP) ఏరులై పారుతున్న చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (CM Jagan Reddy) మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeshwari ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి జగన్ (CM JAGAN) చాలా గొప్పగా చెప్పారు. నేడు మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజం. గతంలో రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా మార్చేశారు. కొత్త బ్రాండ్లను
విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంటర్ జైల్లో కలిసిన తర్వాత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేసీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు.
కేంద్ర పథకాలను... రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసే వైనాన్ని తిప్పికొట్టాలి.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని, అయినా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు.
ఏపీలో కరెంట్ కోతలపై ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.