Home » Andhra Pradesh » Ananthapuram
వజ్రకరూరులో జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురష్కరించుకునిగాడిదల పరుగు పోటీలను సోమవారం నిర్వహించారు. రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పోటీలో ఎనిమిది గాడిదలు పాల్గొనగా, మురిడికి చెందిన తిప్పేస్వామి ..
కొత్తచెరువు, ఏప్రిల్ 29:మండలంలోని వేములేటిపల్లి గ్రామసమీపంలో రైతు గండికోట ఆంజనేయులు ఐదెకరాలలో సాగు చేసిన సపోటా తోటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగి చెట్లన్నీ కాలిపోయాయి. ఘటనపై బాధిత రైతు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తనకున్న 5.45 ఎకరాలలో 688 సపోటా చెట్లను పదేళ్ల క్రితం సాగుచేశానన్నారు.
సైకిల్ గుర్తుకు ఓటువేసి తాడిపత్రి అభివృద్ధికి సహకరించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని గాంధీనగర్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్సిక్స్ పథకాలను వివరించారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ పక్రియ సోమవారం ముగిసి.. అభ్యర్థుల తుది జాబితా తేలింది. ఎంపీ అభ్యర్థులలో ఏ ఒక్కరూ తమ నామినేషనన్లు ఉపసంహరించుకోలేదు. మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 136 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 23 మంది...
జిల్లా సర్వజన ఆసుపత్రిలో వైద్యం ఆ దేవుడెరుక. ఇక్కడికి వచ్చిన రోగులకు ఓపీ చీటి దొరకడమే గగనమై పోతోంది.
తనకల్లు, ఏప్రిల్ 29: మండలంలోని కొట్టువారి పల్లిలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ఆ గ్రామానికి చెందిన మహిళలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామంలో గత మూడునెలలుగా తాగునీటి సమస్య నెలకొందన్నారు.
నియోజకవర్గంలో ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్, సోదరుడు నారాయణ హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని బసినేపల్లి, బసినేపల్లి తండా, లచ్చానిపల్లి గ్రామాలల్లో వారు ప్రచారం చేశారు.
: సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డనైన తనను భారీ మెజార్టీతో గెలపించాలని కూటమి శింగనమల నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. మే 5న రాప్తాడు నియోజకవర్గంలో...
కొత్తచెరువు, ఏప్రిల్ 29: పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో మండలంలోని తిప్పాబట్లపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం వారు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.