కూటమి మేనిఫెస్టోపై ప్రజల్లో స్పందన..

ABN, Publish Date - May 03 , 2024 | 01:39 PM

గుంటూరు జిల్లా: తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతి గ్రామానికి వెళ్లి కూటమి మేనెఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూటమిని ఆదరిస్తున్నారని అన్నారు.

గుంటూరు జిల్లా: తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతి గ్రామానికి వెళ్లి కూటమి మేనెఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూటమిని ఆదరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన మేనిఫెస్టో అని, దీనిపై ప్రజల్లో ప్రత్యేకమైన స్పందన కనిపిస్తోందని చెప్పారు. యువతీ, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని శ్రావణ్ కుమార్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారు?

హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్..

రాయచోటి, కడపలో చంద్రబాబు ప్రజాగళం

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ

ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 03 , 2024 | 01:39 PM