ఐఏఎస్‌లా? దొంగలా? : పయ్యావుల

 
హైదరాబాద్, మే 25: 'ఐఏఎస్‌లా?, దొంగలా?. . . పల్లెలో విద్యుత్ సమస్యల గురించి మాట్లాడదామని వస్తే దొడ్డి దారిన పారిపోతారా?' అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సీపీడీసీఎల్ అధికారులపై ఫైర్ అయ్యారు...

జగన్, కెసిఆర్ మీడియా బహిష్కరణ యోచన :...

 
హైదరాబాద్, మే 25 : తెలుగుదేశం పార్టీ నిర్వహించే పత్రికా సమావేశాలకు, కార్యక్రమాలకు వైఎస్ జగన్, కెసిఆర్‌లకు చెందిన మీడియాను బహిష్కరించే యోచనలో ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం ఇక్కడ తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. 'ఈ ఇద్దరూ రెండు పార్టీలకు అధ్యక్షులు. అవినీతి, వసూళ్ళ డబ్బులతో సొంత మీడియా పెట్టుకొన్నారు...

'అమ్మహస్తం' వచ్చే నెలలో గాడిలో పెడతాం: సీఎం...

 
హైదరాబాద్, మే 25 : 'అమ్మ హస్తం పథకం అమలులో సమస్యలు వస్తున్నాయి. ధియరీ-ఇంప్లిమెంట్‌లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలన్నీ వచ్చే నెలలో గాడిలో పెడతాం' అని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు...

కేసీఆర్.. నోటిని అదుపులో పెట్టుకో..!: టీడీపీ...

నెల్లూరు (బారకాసు), మే 25 : తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడును తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద టీడీపీ నాయకులు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంలా మార్చారని, ఇక టీఆర్ఎస్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిందన్నారు...

కేసీఆర్.. భాష మార్చుకో..!: బస్వారెడ్డి

హన్మకొండ, మే 25 : ' కేసీఆర్. . భాష మార్చుకో. ...

specials