LeftMenu
Mutyalamuggu at andhrajyothy.com

హైదరాబాద్, జనవరి 29 : అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతను నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ, వివిధ సంఘాల పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

హైదరాబాద్, జనవరి 29: ఓఎంసీ ఫైళ్ళు రొటీన్‌లో భాగంగానే వచ్చాయని, రొటీన్‌గానే సంతకం పెట్టానని అప్పటి గనుల శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెబుతుండడంపట్ల తెలుగుదేశం పార్టీ మండిపడింది. రొటీన్‌గానే సంతకం చేసినట్లు చెప్పడం ఆమె బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతి కూడా రొటీన్‌గానే జరిగినట్లుగా మంత్రి వ్యాఖ్యలు చెబుతున్నాయని పేర్కొంది.

29-1ajsundayindex