Home » Big Debate
ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్డిబేట్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్లో కొండా ఎన్నో అంశాలపై కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా తాను చేవెళ్ల నుంచి పోటీ చేయడంపై.. తన ప్రత్యర్థుల బలాబలాలపై, తన గెలుపోటములపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్లో తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సమయం కంటే.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా అప్పులు తీసుకున్నారు..
దేశంలోని యువత ప్రధాని మోదీ వెనుక ఉన్నారనే మాటలో వాస్తవం లేదని, యువతలో మార్పు వచ్చిందని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు పేర్కొన్నారు. తమ సమస్యలపై రాహుల్ గాంధీ ఒక్కరే మాట్లాడుతున్నారన్న విషయాన్ని...
2013-14లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయే సమయంలో.. ఆ పార్టీలో తాను ఎందుకు చేరానన్న ఆసక్తికర విషయాన్ని నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్లో భాగంగా పంచుకున్నారు.
నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్లో చూసేయండి..
ఏబీఎన్ బిగ్ డిబేట్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకే జగన్ చుక్కలు చూపిస్తున్నాడని రాధాకృష్ణ పేర్కొనగా.. తాను అన్నింటికీ ప్రిపేర్ అయ్యానంటూ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ షాక్ అవ్వాల్సిందే.. వార్ వన్ సైడ్ అయిపోతుందని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బిగ్ డిబేట్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి..
నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు.
వైసీపీ అరాచకాలను ఎదిరించే తెగువ తనకు ఉందన్నారు. అక్రమ కేసులు పెట్టినా ఎదిరించగల శక్తి ఆ భగవంతుడు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.