Home » Telugu News
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో గంట గంటకూ ఓటింగ్ శాతం పెరిగిందని సీఈవో ముఖేశ్కుమార్ మీనా తెలిపారు.
రాష్ట్రంలో పోటెత్తిన ఓటరుతో పోలింగ్ సిబ్బందికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పలు జిల్లాల్లో ఓటర్లకు చుక్కలు చూపించింది. మంచినీళ్లు కూడా అందుబాటు లేక మండుటెండలో విలవిల్లాడారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ ఏజెంట్లు, సానుభూతిపరులపై కర్రలు, కొడవళ్లతో దాడి చేశారు.
ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల పోలింగ్ కాస్త.. వైసీపీ నేతల తీరుతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
పిఠాపురంలోని పలు పోలింగ్ కేంద్రాలవద్ద ఓటర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల,
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని ఎ.మల్లవరానికి చెందిన రొంగల సింహాచలం (70) సోమవారం ఓటుహక్కు వినియోగించుకుని మృతిచెందింది.
ఎంతో దూరం నుంచి ఓటు వేయడానికి బయలుదేరిన విశాఖవాసులకు చివరికి నిరాశే మిగిలింది. రైల్వే శాఖ తనదైన నిర్లక్ష్యంతో రైలును ఆలస్యంగా నడపడం వల్ల వారు సకాలంలో చేరుకోలేకపోయారు.
దళిత మహిళల పట్ల గుంటూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య దురుసుగా ప్రవర్తించారు.