టీమిండియా టీ20 జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కృషి ఎంత ఉందో, బౌలర్ల శ్రమ కూడా అంతే ఉంది. వివిధ దేశాలలో, వివిధ పరిస్థితుల్లో టీమిండియా బౌలర్లు నిలకడగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించారు.
2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించారు. ఆ మరుపురాని క్షణాలు మరోసారి నెమరువేసుకుందాం..
2025లో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన పెరిగింది. చిన్న లక్షణాలైనా సరే, ముందుగా గూగుల్లో తెలుసుకునే అలవాటు భారతీయుల్లో పెరిగింది. ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యాధులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
2025లో ప్రజలకు కేవలం ఆరోగ్యంపై మాత్రమే కాకుండా సంప్రదాయ వంటకాలపై ఆసక్తి పెరిగింది. మరి, ఈ ఏడాది భారతీయులు ఎలాంటి వంటకాలను గూగుల్లో సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్గా టాప్ ఫుడ్ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాచకొండ కమినరేట్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలను సీపీ సుధీర్ బాబు వివరించారు.
ఈ ఏడాది ముగింపునకు వచ్చిన నేపథ్యంలో జనాలు ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ టెన్ పదాలు ఏవో తెలుసుకుందాం పదండి.
ముందెన్నడూ చూడని విధంగా 2025 సంవత్సరంలో క్రైమ్ రేట్ తారాస్థాయికి చేరుకుంది. దేశ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా నేరాలు చోటుచేసుకున్నాయి.
2025లో గ్లోబల్ స్టడీ వీసా రూల్స్లో మార్పుల కారణంగా యూఎస్, యూకే, కెనడా దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
నేరాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక కేసు వెలుగులోకి రావడం చూస్తున్నాం. కొన్ని నేరాలు దేశాన్నే అతాకుతలం చేసిన ఘటనలను కూడా చూశాం. కోల్కతా అత్యాచార ఘటన సహా అనేక కేసులు ప్రజలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా..