ఈ ఏడాది శాస్త్రసాంకేతిక ప్రపంచంలో అనేక అద్భుతాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. కొత్త సంవత్సరంలో కాలుపెట్టనున్న తరుణంలో అవేంటో ఒకసారి నెమరేసుకుందాం.
భారత్ ఈ ఏడాది అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలను అందుకుంది. ఇస్రో సారథ్యంలో చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. త్వరలో కొత్త ఏడాదిలో కాలుపెడుతున్న వేళ ఈ ఏడాది సాధించిన విజయాలను తరచి చూసుకుంటే..
2025లో ట్రంప్ ప్రతికార సుంకాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి పతనం వంటి పలు ఇతర సమస్యలు దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపర్లకు లాభాలనే అందించాయి.
ఈ ఏడాది పోలీసుల పరంగా ప్రజలకు అనేక సేవలు అందించామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 21శాతం క్రైం తగ్గించామన్నారు.
తెలంగాణలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
భారత్, అమెరికాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. 2025 సంవత్సరం మొత్తం టారీఫ్ల వివాదంతో గడిచిపోయింది. ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా భారత్లపై టారీఫ్లు విధించారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలతో భారత్ బాగా నష్టపోయింది.
2025లో కొందరు సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు. ఎలాంటి ప్రయత్నమూ లేకుండా వారంతా నెట్టింట వైరల్ అయిపోయారు. ఈ ఏడాది అలా అనుకోకుండా సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్న ఐదుగురు అమ్మాయిల వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది ఏఐ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏఐ రంగంలో సంభవించిన ముఖ్యమార్పులు ఏవో తెలుసుకుందాం పదండి.
ఎప్పటిలాగే ఈ ఏడాదీ ఎన్నో సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది. కొంతమందిని వార్తల్లో వ్యక్తులను చేసింది. రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద, సామాజిక రంగాల్లో ఎంతోమంది తమదైన ముద్ర వేశారు. కొందరు వివాదాస్పదులయ్యారు. అందుకే ప్రపంచం వారివైపు చూసింది. ఈ ఏడాది ఆ విధంగా వార్తల్లో నిలిచిన కొందరి జ్ఞాపకాలు క్లుప్తంగా...
యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 15 శాతం తగ్గిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్లో కేసుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం మేర తగ్గిందని చెప్పుకొచ్చారు.