2025లో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన పెరిగింది. చిన్న లక్షణాలైనా సరే, ముందుగా గూగుల్లో తెలుసుకునే అలవాటు భారతీయుల్లో పెరిగింది. ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యాధులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
2025లో ప్రజలకు కేవలం ఆరోగ్యంపై మాత్రమే కాకుండా సంప్రదాయ వంటకాలపై ఆసక్తి పెరిగింది. మరి, ఈ ఏడాది భారతీయులు ఎలాంటి వంటకాలను గూగుల్లో సెర్చ్ చేశారో గూగుల్ ట్రెండ్స్గా టాప్ ఫుడ్ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాచకొండ కమినరేట్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలను సీపీ సుధీర్ బాబు వివరించారు.
ఈ ఏడాది ముగింపునకు వచ్చిన నేపథ్యంలో జనాలు ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ టెన్ పదాలు ఏవో తెలుసుకుందాం పదండి.
ముందెన్నడూ చూడని విధంగా 2025 సంవత్సరంలో క్రైమ్ రేట్ తారాస్థాయికి చేరుకుంది. దేశ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా నేరాలు చోటుచేసుకున్నాయి.
2025లో గ్లోబల్ స్టడీ వీసా రూల్స్లో మార్పుల కారణంగా యూఎస్, యూకే, కెనడా దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
నేరాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక కేసు వెలుగులోకి రావడం చూస్తున్నాం. కొన్ని నేరాలు దేశాన్నే అతాకుతలం చేసిన ఘటనలను కూడా చూశాం. కోల్కతా అత్యాచార ఘటన సహా అనేక కేసులు ప్రజలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
Jasprit Bumrah: ఈ ఏడాది భారత క్రికెట్లో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చింది. టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకుంది. మరెన్నో స్టన్నింగ్ విక్టరీస్ నమోదు చేసింది. అదే సమయంలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పీక్కు కూడా ఈ సంవత్సరం వేదికగా నిలిచింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ ఏడాది ఆగస్టు 31న సుమారు 15 కిలో మీటర్ల వ్యవధిలో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య.. అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది.