Home » TOP NEWS
భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గుజరాత్లో పరాజయాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, 41 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులను నియమించింది. పార్టీ గాడిలో పెట్టేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’ ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలపై WHO నివేదిక ప్రకారం, భారత్ రెండో స్థానంలో ఉంది. 2023లో రోజుకు సగటున 700 మాతృమరణాలు జరిగాయన్న ఆందోళనకర నివేదిక వెలుగులోకి వచ్చింది
విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు
భారత్లో వర్షపు నీటిలో ఆమ్లత్వం పెరుగుతున్నట్టు 34 ఏళ్ల అధ్యయనంలో వెల్లడైంది. విశాఖ, ప్రయాగ్రాజ్, పుణే వంటి నగరాల్లో పరిస్థితి అధిక ఆందోళన కలిగిస్తోంది
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అద్భుతంగా రాణించగా, బాలికలు బాలుర కన్నా మెరుగైన ఫలితాలు సాధించారు
గ్రామీణ ప్రాంతం నుంచి విద్యా మార్గంలో అశేష కృషి చేసి ‘శ్రీ విశ్వశాంతి’ విద్యాసంస్థను స్థాపించిన మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. 50 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న ఆయన ప్రయాణం గొప్ప ప్రేరణ
ఈ వారం నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, సోనీ లివ్లలో పలు వెబ్సిరీస్లు, సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా హారర్ ప్రేమికులను ఆకట్టుకునే ‘ఖౌఫ్’ హైప్ క్రియేట్ చేస్తోంది
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వరుసగా మూడు విజయాలతో సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. స్టార్ బ్రాండ్ను వాడుకోకుండా, తన టాలెంట్తో ఎదగాలని ప్లాన్ చేస్తున్నాడు
ఎండాకాలంలో లంచ్ బాక్స్ సర్దేటప్పుడు వేడి ఆహారాన్ని వెంటనే పెట్టకూడదు. చల్లార్చిన ఆహారాన్ని గాలి చొరబడని బాక్స్ల్లో వాడితే ఎక్కువసేపు తాజాగా ఉంటుంది