Home » TOP NEWS
భారత్లో వర్షపు నీటిలో ఆమ్లత్వం పెరుగుతున్నట్టు 34 ఏళ్ల అధ్యయనంలో వెల్లడైంది. విశాఖ, ప్రయాగ్రాజ్, పుణే వంటి నగరాల్లో పరిస్థితి అధిక ఆందోళన కలిగిస్తోంది
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అద్భుతంగా రాణించగా, బాలికలు బాలుర కన్నా మెరుగైన ఫలితాలు సాధించారు
గ్రామీణ ప్రాంతం నుంచి విద్యా మార్గంలో అశేష కృషి చేసి ‘శ్రీ విశ్వశాంతి’ విద్యాసంస్థను స్థాపించిన మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. 50 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న ఆయన ప్రయాణం గొప్ప ప్రేరణ
ఈ వారం నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, సోనీ లివ్లలో పలు వెబ్సిరీస్లు, సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా హారర్ ప్రేమికులను ఆకట్టుకునే ‘ఖౌఫ్’ హైప్ క్రియేట్ చేస్తోంది
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వరుసగా మూడు విజయాలతో సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. స్టార్ బ్రాండ్ను వాడుకోకుండా, తన టాలెంట్తో ఎదగాలని ప్లాన్ చేస్తున్నాడు
ఎండాకాలంలో లంచ్ బాక్స్ సర్దేటప్పుడు వేడి ఆహారాన్ని వెంటనే పెట్టకూడదు. చల్లార్చిన ఆహారాన్ని గాలి చొరబడని బాక్స్ల్లో వాడితే ఎక్కువసేపు తాజాగా ఉంటుంది
నేడు 13-04-2025, ఆదివారం,విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి
వేసవి కాలంలో మండుటెండల నడుమ కార్లు వేడెక్కడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి టైమ్లో లాంగ్ డ్రైవ్కు వెళ్తే ఎండల దెబ్బకు కారు అతిగా వేడెక్కుతుంది.
టీడీపీ సానుభూతిపరులు కన్యాకుమారి కుటుంబంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడింది. రాళ్లు, వేట కొడవళ్లతో హరినాథ్, వెంకటేశ్, కన్యాకుమారిపై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.
నాగేంద్రన్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొన్ రాథాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్, డాక్టర్ ఎల్.మురుగున్, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హెచ్.రాజా, అల్ ఇండియా మహిళా మోర్చా అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ బలపరిచారు.