Home » TOP NEWS
భారత రాజ్యాంగంపై ఆఖరి యుద్థం ప్రకటించిన బీజెపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటోందని.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలను అదిరించి, బెదిరించి ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం
వివిధ పార్టీల ప్రచార రథాలు ఆయా లోక్సభ నియోజకవర్గ పరిఽధి/హద్దులు దాటకుండా ఉండేందుకు అభ్యర్థులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తమ ప్రచార రథాలకు గూగుల్ మ్యాపింగ్ చేసుకుంటున్నారు. తద్వారా నియోజకవర్గాల హద్దుల విషయంలో గందరగోళం వీడి స్పష్టతతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూకట్పల్లి
కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనంతా డొల్ల అని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారని, మరి అభివృద్ధి ఏదీ..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదన్నారు. కేంద్ర మంత్రి ఉండి కూడా రూపాయి తేలేకపోయారని
2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే సమయానికి అంగన్వాడీ కార్యకర్తల గౌరవవేతనం రూ.4,200 మాత్రమే. చంద్రబాబు దానిని రూ.7,000 వేలకు పెంచారు. 2018లో మరోసారి రూ.10,500కు పెంచారు. అంటే.. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.6,300 పెరిగింది. అంతేగాక అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పఽథకాలు అందేలా నిబంధనలు సవరించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న విడుదల కాగా.. అదే రోజు ప్రారంభమైన నామినేషన్ల
రకరకాల కారణాలతో నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై ఆపి ఉంచుతున్న లారీలు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. అతివేగంగా వస్తున్న ఇతర వాహనదారులు
మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ముస్లింలకు తొలగించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ
జగన్ సర్కారు వచ్చాక దళిత బిడ్డలకు ఉచిత కార్పొరేట్ విద్యను దూరం చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. రకరకాల నిబంధనలతో విదేశీ విద్యను దూరం చేసి పేద పిల్లలను విమానం ఎక్కకుండా చేశారు. ఎస్సీలకు సంబంధించి 10 రకాల విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు.
ఏదైనా సాధించాలంటే గట్టి ప్రయత్నం, ఏకాగ్రత, ఓర్పు అవసరం. ‘సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిః’ అంటాడు పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో. చేసే అభ్యాసం దీర్ఘకాలం, నిరంతరం కొనసాగాలి.
‘నేను నీకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వివరిస్తాను. నువ్వు వాటిని గ్రహించిన తరువాత, నీకు తెలుసుకోవలసినవేవీ ఇక మిగిలి ఉండవు’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు.