వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ సాగువైపు మళ్లేలా వారిని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు రాయితీల విడుదలలో జాప్యం చేస్తోంది.దీంతో ఉమ్మ డి జిల్లా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం రాయితీతో ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన రాజీవ్ యువ వికాస పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
పారిశ్రామిక పట్టణంగా గుర్తింపు పొందిన బీబీనగర్ గ్రామం కాల క్రమేణా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది.
నిడమనూరు/ తిరుమలగిరి(సాగర్), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు.
మండలంలోని ముప్పారం గ్రామంలో కొలువైన పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 5వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామ కార్యదర్శి మృతి చెందాడు. ఎస్ఐ రాజీవ్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన, పులిమామిడి గ్రామ కార్యదర్శి అవుట మనోహర్రావు(59) నల్లగొండ పట్టణం చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు.
వినియోగదారులకు ఒకే చోట కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు తదితరాలన్నీ ఒకేచోట లభించేందుకు గత ప్రభుత్వం సమీకృత మార్కెట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
జిల్లాకు కొత్త బాస్ వచ్చారు. జిల్లాలో 16 నెలలపాటు తనదైన మార్క్తో పాలన కొనసాగించిన హనుమంతరావు బదిలీ కాగా, ఆయన స్థానంలో అనురాగ్ జయంతి బాధ్యతలు స్వీకరించారు.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భువనగిరి పట్టణాన్ని సమష్టి కృషితో హైదరాబాద్ నగర తరహాలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేకుంభం అనిల్కుమార్ రెడ్డి అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇల్లు మంజూరైన ఆనందంలో అప్పులు చేసి ఇంటి పనులు ప్రారంభించారు. పనులు చేపట్టాక ఎల్-3లో మీపేరుంది మీకు బిల్లులు రావని చెబుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.