• Home » Telangana » Nalgonda

నల్గొండ

 మూడేళ్లుగా నిలిచిన శ్మశానవాటిక పనులు

మూడేళ్లుగా నిలిచిన శ్మశానవాటిక పనులు

చౌటుప్పల్‌ పట్టణంలోని బంగారిగడ్డ శ్మశాన వాటిక నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గ

ఉద్యోగుల పోరుబాట

ఉద్యోగుల పోరుబాట

కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు పోరుబాట పట్టేందు కు నిర్ణయించారు. దశలవారీగా జరిగే ఈ పోరుబాటలో భాగంగా ఈనెల 17 శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్‌ కేంద్రాలతో పాటు కలెక్టరే ట్‌ ఎదుట నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.

బీసీల్లో గౌడలే అధికం

బీసీల్లో గౌడలే అధికం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేపై నిపుణుల వర్కింగ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం జిల్లాలో సామాజికవర్గాల వారీగా జనాభా వివరాలు వెల్లడయ్యాయి. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీ ల పరిధిలో మొత్తం 2,60,766 కుటుంబాలు నివసిస్తుండ గా, జనాభా 8,06,347గా ఉంది.

  పంచాయతీలో నకిలీ చలాన్ల కలకలం

పంచాయతీలో నకిలీ చలాన్ల కలకలం

కొండమల్లేపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పంచాయతీలో నకిలీ చ లాన్లు కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పట్టణానికి చెందిన దూదిమెట్ల శ్రీనివా్‌స (కాంట్రాక్టరు), బినామీ పేర్లతో గతంలో సంత కాంట్రాక్టు పొందాడు

ప్రథమ భూదాత సేవలు చిరస్మరణీయం

ప్రథమ భూదాత సేవలు చిరస్మరణీయం

భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని, భూదానోద్యమం స్ఫూర్తితో నిర్వహించే వజ్రోత్సవాల పాదయాత్ర ద్వారా యువతలో సామాజిక స్పృహ పెంపొందించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

 రహదారులే కల్లాలు

రహదారులే కల్లాలు

(ఆంధ్రజ్యోతి-భానుపురి): వరికోత సీజన్‌ వచ్చిందంటే రహదారులే ధాన్యం రాశులు ఆరబోసుకోవడానికి కల్లాలు అవుతున్నాయి.

పారిశుధ్య చర్యలు చేపట్టరూ..

పారిశుధ్య చర్యలు చేపట్టరూ..

పాతగుట్ట (యాదగిరిగుట్ట) దేవస్థానం సమీపంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.

       జంతువులకు సర్జికల్‌ స్టాప్లర్‌ పిన్స్‌

జంతువులకు సర్జికల్‌ స్టాప్లర్‌ పిన్స్‌

కోదాడ రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీ య పశువైద్యశాలలో గేదె అరల పొట్టకు నిర్వహించిన శస్త్ర చికిత్సలో చర్మానికి జంతువుల్లో తొలిసారిగా సర్జికల్‌ స్టాప్లర్‌ పిన్నులను వినియోగించినట్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పెంటయ్య తెలిపారు.

సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్‌ ఎక్కడ ?

సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్‌ ఎక్కడ ?

చందంపేట, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చందంపేట మం డలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రొటోకాల్‌ను పూ ర్తిగా పక్కన పెట్టారు.

  మళ్లీ మొదలైన రేషన్‌ బియ్యం దందా

మళ్లీ మొదలైన రేషన్‌ బియ్యం దందా

చండూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రతీ పేదవాళ్లు సన్న బియ్యం అన్నం తినాలని ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేదలుదొడ్డు బియ్యాన్ని తినకుండా విక్రయిస్తుండటంతో వృథాను అరికట్టాలని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి