• Home » Telangana » Nalgonda

నల్గొండ

పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు

పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్కరికి రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అ న్నారు. మండల కేంద్రంలో శుక్రవారం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు.

విద్య, వైద్యానికి  అధిక ప్రాధాన్యం

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం

దవాఖానా లో గత నెలలో జరిగిన ప్రసవాలు ఎన్ని?, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని? అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరి అనే బాలింతతో కలెక్టర్‌ మాట్లాడి తల్లీ, బిడ్డల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

శతశాతం అక్షరాస్యత లక్ష్యం

శతశాతం అక్షరాస్యత లక్ష్యం

దేశంలో సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం గా అడుగులు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు 2047 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా వచ్చే ఐదేళ్లపాటు అమలు చేయనున్న న్యూ ఇండియా లిటరసీ (ఎన్‌ఐఎల్‌పీ) 2022-2027లో భాగంగా తొలి దశ కార్యాచరణ ప్రారంభమైంది.

ప్రాణాలు తీసిన మతిమరుపు

ప్రాణాలు తీసిన మతిమరుపు

మతిమరుపు ఓ వృద్ధుడి ప్రాణంతీసింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తిరుమలాపురంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ రాంమూర్తి, తిరుమలాపురం స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

భక్తుడూ భగవంతుడైన ఆలయం

భక్తుడూ భగవంతుడైన ఆలయం

భగవంతుడితో సమానంగా భక్తుడు సేవలందుకుంటున్న క్షేత్రం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గుట్టల్లోని తులసీసాద్‌ మహరాజ్‌ ఆలయం.

బకాయిల భారం మోయలేం

బకాయిల భారం మోయలేం

పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందేందు కు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చింది.

పదేళ్ల పాలనలో సొంతిల్లు కలే

పదేళ్ల పాలనలో సొంతిల్లు కలే

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పేదలకు సొంతిల్లు కలగానే మిగిలిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు.

ఆత్మగౌరవానికి ప్రతీక.. రేషన్‌కార్డు

ఆత్మగౌరవానికి ప్రతీక.. రేషన్‌కార్డు

రేషన్‌ కార్డు అనేది ప్రతీ పేదవాని ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వవిప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం నూతన రేషన్‌ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అమ్మో జ్వరం

అమ్మో జ్వరం

సీజనల్‌ వ్యాధుల కాలం వచ్చింది. ఏ ఇంటిని చూసినా జ్వరంతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులు, దగ్గు, జ్వరంతో దినదినగండంగా గడుపుతున్నారు.

నెట్‌.. కట్‌

నెట్‌.. కట్‌

ఇంటికి కరెంటు, నీళ్లు ఎంత అవసరమో ఇంటర్‌నెట్‌ కూడా అంతే అవసరంగా మారింది. టీవీలు పనిచేయాలన్నా, కంప్యూటర్లలో వర్క్‌ ఫ్రం హోం చేసుకోవాలన్నా ఇంటర్‌నెట్‌ అత్యావశ్యమైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి