• Home » Telangana » Khammam

ఖమ్మం

తప్పు చేస్తే ఎవరినీ వదలం.. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

తప్పు చేస్తే ఎవరినీ వదలం.. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

ఖమ్మం కలెక్టరేట్‌లో భూదాన్ భూముల నిర్వాసితులను కలిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటన‌పై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో భాష మారాలి.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లో భాష మారాలి.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు జరగటం సంతోషకరమని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ‘అటల్‌జీకి అక్షర నిరాజనం’ కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోంది: కేటీఆర్

తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోంది: కేటీఆర్

తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొలగించిన ఆక్రమణలను కేటీఆర్ పరిశీలించారు.

అకాల వర్షం.. అన్నదాతకు తీరని శోకం

అకాల వర్షం.. అన్నదాతకు తీరని శోకం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ....

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..

ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్(48)ని ఈనెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో బొగ్గుల శ్రీనివాస్‌ని కారుతో సహా పడేశారు. ఈ విషయంపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు జరిపారు..

ఆపరేషన్ చేయూత ప్రభావం.. లొంగిపోయిన కీలక మావోయిస్టు

ఆపరేషన్ చేయూత ప్రభావం.. లొంగిపోయిన కీలక మావోయిస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సీఆర్‌పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోవడంతో అతడికి ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌పై వీడిన ఉత్కంఠ..

కొత్తగూడెం కార్పొరేషన్‌పై వీడిన ఉత్కంఠ..

భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠ వీడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి సమావేశం కావడంతో ఉత్కంఠకు తెరపడింది. కొత్తగూడెం కార్పొరేషన్ అంశంపై చర్చించిన నేతలిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు.

కౌన్ బనేగా.. చైర్‌పర్సన్?

కౌన్ బనేగా.. చైర్‌పర్సన్?

సత్తుపల్లి మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్‌పర్సన్ పదవి -దక్కించుకునేందుకు ప్రధానంగా ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. ఓట్ల లెక్కింపు ముగియగా.. సత్తుపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ

కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పాగా వేసింది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో విషయానికొస్తే అమాంతం పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి