• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

బంకుల్లో ఆటో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలి: కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

బంకుల్లో ఆటో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలి: కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

ఆటో ఎల్పీజీ తెప్పించి బంకుల్లో ఎక్కడా కొరత లేకుండా చూడాలని కంపెనీలకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గత వారం రోజులుగా కంపెనీలు మంచి పనితీరు కనబరిచాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆటో ఎల్పీజీ (Auto LPG) సరఫరా చేసే ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఫేక్ ప్రిడిక్షన్‌లను నమ్మొద్దు.. జాగ్రత్త: సీపీ సజ్జనార్

ఫేక్ ప్రిడిక్షన్‌లను నమ్మొద్దు.. జాగ్రత్త: సీపీ సజ్జనార్

ఫేక్ ప్రిడిక్షన్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఫేక్ ప్రిడిక్షన్‌లు, బెట్టింగ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని సీపీ తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్‌ పరిమితం: హరీశ్ రావు

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్‌ పరిమితం: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెలే, మాజీ మంత్రి హరీశ్ రావు మళ్లీ నిప్పులు చెరిగారు. మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ నువ్వు మళ్ళీ గెలవడం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా నీ పార్టీకి రాదని జోస్యం చెప్పారు.

మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు

మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించడంపై మీడియా సంఘాలు స్పందించాయి. ఈ దాడిని ఐకేయూ, ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్‌లు తీవ్రంగా ఖండించాయి.

'మీడియా సంస్థలపై దాడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు'

'మీడియా సంస్థలపై దాడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు'

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపి నేతలు దాడికి దిగిన ఘటనపై ఆ సంస్థ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి తీవ్రంగా స్పందించారు. దీనిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఏబీఎన్ ఆఫీస్‌ ముందు వైసీపీ ఆందోళన

ఏబీఎన్ ఆఫీస్‌ ముందు వైసీపీ ఆందోళన

హైదరాబాద్‌లోని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ హంగామా సృష్టించింది.

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం

పశ్చిమబెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బెండ, బీరకాయ

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బెండ, బీరకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 23 రూపాయలకు విక్రయిస్తున్నారు.

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.

రాక్షసులను మళ్లీ రానివ్వం

రాక్షసులను మళ్లీ రానివ్వం

ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్‌ బిడ్డలు రాంజీ గోండు, కుమ్రం భీం గడీలను బద్దలు కొట్టారు. అదే గడ్డపై నుంచి చెబుతున్నా.. మళ్లీ గడీల పాలన రానివ్వం. రాక్షసులను మరోసారి పాలించనివ్వబోం.....



తాజా వార్తలు

మరిన్ని చదవండి