• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

నేలకూలుతున్న చరిత్ర

నేలకూలుతున్న చరిత్ర

వర్షాకాలం వచ్చిందంటే నగరంలో ముంపు భయంతో వణికేవాళ్లు కొందరైతే.! శిథిలావస్థలోని వారసత్వ కట్టడాలు కనుమరుగవుతాయేమోనని బాధపడేవాళ్లు మరికొందరు.

జూబ్లీహిల్స్‌లో.. మగువలవే అధికం..

జూబ్లీహిల్స్‌లో.. మగువలవే అధికం..

హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది.

హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్‌ లిక్కర్ పట్టివేత

హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్‌ లిక్కర్ పట్టివేత

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దైంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో సీఎం ఉన్నారు. యూకే నుంచి అమెరికా వెళ్లాల్సిన ఆయన.. అక్కడకు వెళ్లకుండానే పర్యటనను రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

 పైసలిస్తేనే పర్మిషన్లు..!

పైసలిస్తేనే పర్మిషన్లు..!

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ స్థలాలు ఎన్ని?

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ స్థలాలు ఎన్ని?

22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది.

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 15, వంకాయ 35, బెండకాయ 35, పచ్చిమిర్చి 45, బజ్జిమిర్చి 60, కాకరకాయ రూ. 32లకు విక్రయిస్తున్నారు.

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

అక్రమాస్తుల కేసులో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్ రెడ్డిని రంగారెడ్డి ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ

తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఆమె లేఖ రాశారు.

వన్‌ వేపై సర్‌ప్రైజ్‌ చెక్‌.. సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌కు సీపీ సజ్జనార్

వన్‌ వేపై సర్‌ప్రైజ్‌ చెక్‌.. సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌కు సీపీ సజ్జనార్

హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్‌ వే ట్రాఫిక్‌పై సర్‌ప్రైజ్ చెక్ నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి