Home » 𝐀𝐚𝐝𝐚𝐫𝐬𝐡𝐚 𝐊𝐮𝐭𝐮𝐦𝐛𝐚𝐦
అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రారంభించారు.
కర్నూలులోని త్రీటౌన్ పోలీ్సస్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బైక్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను త్రీటౌన్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే సోమవారం (జూన్ 15) నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.
దుబాయ్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న సెలబ్రిటీల్లో తాజాగా క్రికెట్ లెజెండ్ బ్రెట్ లీ కూడా వచ్చి చేరారు. దుబాయ్లో ఇదీ అని స్పష్టంగా చెప్పలేని ప్రత్యేకత ఏదో ఉందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు దుబాయ్ ప్రత్యేకతల ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు.