Home » YSRCP Cadre
2017లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్ కిశోర్ స్వయంగా వెల్లడించారు. 2017లో పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకోవాలని చాలా మంది వైసీపీ నేతలు భావించారని, ఈ మేరకు తనకు సలహా ఇచ్చారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ‘‘ అది 2017 ఆగస్టు అనుకుంటా. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోయాక వైఎస్సార్సీపీలోని నేతలు, పార్టీ సానుభూతిపరులు చాలామంది పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలని నాకు సలహా ఇచ్చారు’’ అని పీకే బయటపెట్టారు.
Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు.! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వీరాభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు షాకవుతున్నారు. ఇక అధికార వైసీపీ (YSR Congress) పెద్దలు అయితే సడన్గా ఏమిటిది.. అంటూ కంగుతిన్నారు. నాని మనసులోని మాటనే చెప్పారా..? లేకుంటే భయపడి ఇలా చెప్పారా..? ఇవన్నీ కాదు.. సింపతీ కోసమేనా..? అని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది..
AP Elections 2024: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసీపీ పార్టీ ఖాళీ అవుతోంది. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు...
AP Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు ముంగిట అధికారపక్షం ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల దాకా ఎవరిలోనూ ఎన్నికల సంరంభమే కనిపించడం లేదు..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్సీపీకి(YSRCP) వరుస షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ అసంతృప్త నేతలు. ప్రభుత్వ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా కీలక మంత్రి సోదరుడే పార్టీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతల. మంత్రి గుమ్మనూర్ జయరాం(Minister Gummanur Jayaram) సోదరుడు నారాయణ..
Gorantla Madhav Issue : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav).. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు.! ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసిన వేసినా ఆయన తీరు మారలేదు.. కానీ కాంట్రవర్సీలకు మాత్రం కేరాఫ్ అడ్రస్గా మారారు..
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సంగతేమో గానీ.. గత మూడ్రోజులుగా చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వైఫల్యం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది. ఇది గెలుపు ధీమాను పెంచడం కంటే..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ 44వ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 23). ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డార్లింగ్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులంతా తమ హీరో బర్త్ డేను కేక్ కట్ చేసి..
మందేస్తూ.. చిందేయ్ రా...చిందేస్తూ మందెయ్ రా పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ..! సామాన్యుడి పుట్టిన రోజుకే ఇప్పుడు చాలా వరకు హడావుడి ఉంటుంది. కేక్ కటింగ్స్, పార్టీలు, మందు, విందు అనేది కామన్. ఇక అదే ప్రజాప్రతినిధి పుట్టిన రోజు అయితే.. ఆ వేడుకలు, పార్టీలు గురించి మాటల్లో చెప్పలేం..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నాయ్.. ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు సొంత పార్టీ నేతలనే పక్కనెట్టే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది...