• Home » YS Raja Reddy

YS Raja Reddy

బాంబులు లేకుండా మీరు ఏనాడైనా బయటకు వచ్చారా?: రాంగోపాల్ రెడ్డి

బాంబులు లేకుండా మీరు ఏనాడైనా బయటకు వచ్చారా?: రాంగోపాల్ రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారని ధ్వజమెత్తారు.

జగన్ కుటుంబం జోలికొస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారు: బీటెక్ రవి

జగన్ కుటుంబం జోలికొస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారు: బీటెక్ రవి

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఓటమి చరిత్ర ఆనాడే మొదలైందని పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి వ్యాఖ్యానించారు.1968లో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి భార్య పులివెందుల సర్పంచ్‌గా పోటీచేశారని ప్రస్తావించారు.

జగన్ పాపం పండింది.. అందుకే 11 సీట్లు.. పార్థసారథి రెడ్డి ఎద్దేవా

జగన్ పాపం పండింది.. అందుకే 11 సీట్లు.. పార్థసారథి రెడ్డి ఎద్దేవా

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రిలయన్స్‌ ఆస్తులను ధ్వంసం చేయలేదా? అని ప్రశ్నించారు.

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.

ఆ కేసులో జగన్ హస్తంపై ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

ఆ కేసులో జగన్ హస్తంపై ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీ‌షీట్ ఉందని విమర్శించారు.

రాజారెడ్డి హత్య కేసుపై పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు

రాజారెడ్డి హత్య కేసుపై పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 YS Raja Reddy In Politics: రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి?

YS Raja Reddy In Politics: రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకున్న రాజారెడ్డి..

CM Revanth Redyy: 2029లో షర్మిలే ఏపీ సీఎం

CM Revanth Redyy: 2029లో షర్మిలే ఏపీ సీఎం

‘‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’’ అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: పార్టీ వీడిన నేతలూ.. తిరిగి రండి

CM Revanth Reddy: పార్టీ వీడిన నేతలూ.. తిరిగి రండి

కాంగ్రెస్‌ పార్టీని వీడిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు తిరిగి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీని దేశ ప్రధానిని చేయాలన్నదే వైఎ్‌సఆర్‌ లక్ష్యమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా తనకు గుర్తున్నాయని తెలిపారు.

TG CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన.. ఎందుకో తెలుసా?

TG CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతి వేడుకలు ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే(CK) కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి