• Home » YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

Palla Srinivasa Rao Fires on  Jagan: మద్యం స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్నాటకాలు.. పల్లా సెటైర్లు

Palla Srinivasa Rao Fires on Jagan: మద్యం స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్నాటకాలు.. పల్లా సెటైర్లు

వేలాది ప్రాణాలు బలిగొన్న విషపూరిత మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, ధర్నాల పేరుతో జగన్నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు.

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్

ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన పనులతోనే ఎన్నికల్లో ఓడించారని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.

Minister Subhash Counter on Jagan: యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

Minister Subhash Counter on Jagan: యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు.

Medical Colleges controversy: మెడికల్ కాలేజీలపై వైసీపీ ఫేక్ ప్రచారానికి సీఎం చంద్రబాబు చెక్..

Medical Colleges controversy: మెడికల్ కాలేజీలపై వైసీపీ ఫేక్ ప్రచారానికి సీఎం చంద్రబాబు చెక్..

కూటమి సర్కార్‌పై వైసీపీ మరో కొత్త దుష్పచారాన్ని మొదలుపెట్టింది. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్రంలో వైసీపీ విష ప్రచారం చేస్తుంది.

Narayana Fires ON YS Jagan: అమరావతిపై దుష్ప్రచారం.. జగన్ అండ్‌కోకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

Narayana Fires ON YS Jagan: అమరావతిపై దుష్ప్రచారం.. జగన్ అండ్‌కోకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని మంత్రి నారాయణ హెచ్చరించారు.

Nimmala Ramanaidu Fires on YS JAGAN: జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం.. మంత్రి నిమ్మల ఫైర్

Nimmala Ramanaidu Fires on YS JAGAN: జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం.. మంత్రి నిమ్మల ఫైర్

జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేయగా, చంద్రబాబు మానవత్వంతో పునరుద్ధరించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా, జగన్ ఐదేళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Pattabhiram Slams YS Jagan: జగన్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి..

Pattabhiram Slams YS Jagan: జగన్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి..

గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో వైద్యశాఖ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాని పర్యవసానాలను కోవిడ్ సమయంలో అందరూ ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పుకొచ్చారు.

Varma Counter on YS Jagan: యూరియాపై రాద్దాంతం చేస్తున్నారు.. జగన్‌పై వర్మ ఫైర్

Varma Counter on YS Jagan: యూరియాపై రాద్దాంతం చేస్తున్నారు.. జగన్‌పై వర్మ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుతున్న జగన్ కావాలని రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Raghu rama Counter on YS Jagan:  జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్  ఖాయం:రఘురామ

Raghu rama Counter on YS Jagan: జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం:రఘురామ

ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.

YSRCP Social Media Misuse ON Teachers: రాజకీయ లబ్ధి కోసం టార్గెట్ చేస్తారా.. వైసీపీపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం

YSRCP Social Media Misuse ON Teachers: రాజకీయ లబ్ధి కోసం టార్గెట్ చేస్తారా.. వైసీపీపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం

వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలు పోస్ట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి