Home » Yemen
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. యెమెన్ (Yemen) ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అవాస్తవమంటూ తోసిపుచ్చింది.
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ త్వరలో విడుదల అవుతుందని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
యెమెన్లో మరణ శిక్ష పడ్డ కేరళ నర్సు విషయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇది చాలా సున్నితమైన అంశమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
కేరళ నర్సు నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్కు చెందిన మృతుడు తలాల్ మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ స్పష్టం చేశారు.
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం మరణశిక్ష అమలు వాయిదా పడిన మరుసటి రోజే మృతుడి సోదరుడు బాంబు పేల్చాడు. మేము నిమిషను క్షమించం. మాకు బ్లడ్ మనీ వద్దు. న్యాయమే కావాలని స్పష్టం చేశారు.
యెమన్ దేశంలో ఉరిశిక్షకు గురైన కేరళకు చెందిన నిమిష ప్రియ కేసే మొదటిదా అంటే.. కాదు! అయితే, విదేశాల్లో ఇంతవరకూ ఎంతమంది భారతీయులు ఉరిశిక్షకు గురయ్యారు? ఎంతమంది జైళ్లలో మగ్గుతున్నారు అనే విషయాలను కేంద్రం బయటపెట్టింది.
Nimisha Priya Case: ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. 10 లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం.. హతుడి కుటుంబానికి చెప్పిందట.
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ 38 ను కాపాడేందుకు హత్యాపరిహార ధనం
యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. చిట్టచివరగా మిగిలి ఉన్న ఆశ 'బ్లడ్ మనీ' మాత్రమేనని తెలిపారు. అద్బుతం జరిగితే తప్ప జులై 16న ఆమెను మరణం నుంచి కాపాడలేమని విన్నవించారు.
యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.