Home » Year Ender
ముందెన్నడూ చూడని విధంగా 2025 సంవత్సరంలో క్రైమ్ రేట్ తారాస్థాయికి చేరుకుంది. దేశ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా నేరాలు చోటుచేసుకున్నాయి.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ కప్పును ముద్దాడింది. ఆ ఎమోషనల్ జర్నీ సాగిందిలా..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
Year Ender 2024: 2024 ఏడాది కాంగ్రెస్ పార్టీకే కాదు... ప్రియాంక గాంధీకి సైతం కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకొంది. ఇక వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంకగాంధీ గెలుపొందారు.
మోదీ నినాదం 400+ నినాదం విఫలమవడానికి రాహుల్ గాంధీయే కారణమని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ప్రజలకు వివరంగా చెప్పగలిగారని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు.
ఈ ఏడాది రాజకీయరంగంలో జనసేనకు బాగా కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. పోటీచేసిన అన్ని, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది జనసేన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
మన విదేశాంగ విధానం సాంస్కృతిక రంగంలో దగ్గరవుతూనే, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమ్మిళితం చేస్తున్నది. ప్రపంచానికి భారత దేశ నాయకత్వం వహించగలదనే స్పష్టమైన ముందుచూపును ప్రదర్శిస్తున్నది.
ప్రజల నాడిని చాకచక్యంగా పట్టగలిగే సెఫాలజిస్టులు, విశ్లేషకులు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అసలు ఫలితాల్లో విఫలమయ్యాయి.
ప్రాంతీయ పార్టీలు పుంజుకోవడంతో మోదీ మునుపెన్నడూ లేనివిధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సహకారంతో అడుగులు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.