Home » Whatsapp
వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్తో ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లో వేర్వేరు సైట్లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది.
యూజర్స్కి మెరుగైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా వాట్సప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్డేట్స్తో ముందుకు వస్తోంది. తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ఓ ఫీచర్ ద్వారా ఒకే సారి మూడు చాట్లను పిన్ చేసుకునే సదుపాయం కలుగుతుంది.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ WhatsApp ఆండ్రాయిడ్ యూజర్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త ఫీచర్ తీసుకొచ్చే పనిలో ఉంది. అదే మన వాయిస్ని టెక్ట్స్ ఫార్మట్లోకి మార్చడం. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్(whatsapp) నుంచి మరో క్రేజీ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతం 30 సెకన్ల వాట్సాప్ స్టేటస్ ఫీచర్(status feature) ఉండగా, అది త్వరలో 60 సెకన్లకు పెంచుతాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
వాట్సాప్ పేమెంట్స్ సేవలు ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ వినియోదారుల నుంచి వస్తున్న ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దీనిని మెరుగుపరిచేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.
మెటా (Meta) సంస్థ తన వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గాను రకరకాల ఫీచర్లను (Features) తీసుకొస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. ఈ ఫీచర్.. యూజర్ల ఫోటోలను స్టిక్కర్లుగా (Image-to-Sticker) మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ ఫీచర్ను త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
మెటా(Meta) తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక్క నెలలోనే 67 లక్షల వాట్సప్(WhatsApp) అకౌంట్లను మెటా నిషేధించింది. దేశంలో 500 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు కలిగిన మెటా అత్యంత ప్రజాదరణ కలిగిన మెసేజింగ్ ప్లాట్ఫాంగా పేరుపొందింది.
వాట్సప్(Whatsup) వినియోగదారుల భద్రత విషయంలో మెటా(Meta) మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ ప్రకటించిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ వాట్సప్ బీటా వర్షన్ యూజర్స్కి అందుబాటులోకి రానుంది.
ఈమధ్య కాలంలో ‘డీప్ఫేక్’ వీడియోలు(Deepfake Videos) ఎంత దుమారం రేపుతున్నాయో అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొందరు దుండగులు డీప్ఫేక్ వీడియోలు సృష్టించి.. నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రష్మిక మందణ్ణ(Rashmika Mandanna)తో పాటు మరెందరో నటీమణుల డీప్ఫేక్ వీడియోలు బయటకు రావడం అందరినీ కలవరపెడుతోంది.