Home » Whatsapp
త్వరలో మెటా ప్రవేశపెట్టనున్న వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై భారత్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై తాజాగా పారిశ్రామికవేత్త అంకుర్ వారికూ స్పందించారు.
వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్ భారత్లో ప్రారంభం కాకుండా కేంద్రం బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మరిన్ని సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్తో ఆన్లైన్ మోసాలకు అవకాశం ఏర్పడవచ్చన్న ఆందోళన నడుమ కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' మరో కొత్త ఫీచర్ను తీసుకు వచ్చింది. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్ను పరిచయం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సాప్కు సీఈఓగా క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షాను ఎంపిక చేసినట్టు మెటా తాజాగా ప్రకటించింది. వాట్సాప్కు నాయకత్వం వహించేందుకు ఆయన తగిన వ్యక్తి అని వ్యాఖ్యానించింది.
నీట్-యూజీ 2026 రీ-టెస్ట్కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి..?
కొందరు ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తుంటారు. పోలీసులు చలాన్లు విధిస్తే.. ‘అవి మాకు అందలేదు..
వాట్సాప్పై కోర్టులో కేసు దాఖలైన వేళ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఘాటుగా స్పందించారు. వాట్సాప్ను నమ్మలేమని వ్యాఖ్యానించారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఐఫోన్ వినియోగదారుల కోసం ఓ ప్రముఖ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న 'డ్యూయల్ అకౌంట్' ఫీచర్ ఇకపై ఐఫోన్లలో కూడా పని చేయబోతోంది.