Home » Whatsapp
ఇతర మేసేజింగ్ యాప్లకు నేరుగా సందేశాలు పంపించే కొత్త ఫీచర్ను వాట్సాప్ ఐరోపాలో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మేసేజింగ్ యాప్స్ విషయంలో కూడా యూపీఐ తరువాత క్రాస్ ప్లాట్ఫామ్ సౌలభ్యం దక్కుతుంది.
లండన్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్ఫోన్కు జూలై 8వ తేది ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్మేట్నంటూ పరిచయం చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు అంతర్జాతీయవ్యాప్తంగా ఆదరణ ఉంది. మనదేశంలో కూడా అత్యధికులు వాట్సాప్నే వినియోగిస్తుంటారు.
భారత్ నుంచి వచ్చిన కొత్త మెసేజింగ్ యాప్ అర్రాటై (Arratai) దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా వేగంగా గుర్తింపు పొందుతోంది. ఇది వాట్సాప్ వంటి అంతర్జాతీయ పెద్ద యాప్లతో పోటీ పడుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వాట్సాప్లోని వివిధ గ్రూప్స్ నుంచి వచ్చే వరుస మెసేజ్లతో మీకు చిరాకు పుడుతోందా? అయితే మీకో గుడ్ న్యూస్.. అటువంటి అనవసర మెసెజ్లన్నింటినీ ఒకేసారి మ్యూట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించబోతోంది.
గూగుల్ జెమినీ తీసుకువచ్చిన నానో బనానా ఫీచర్ ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. ఇప్పుడీ విధానం వాట్సాప్లోనూ వచ్చేసింది. అది కూడా ఎలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన సమావేశమయ్యారు.
నగరానికి వలస వచ్చిన జార్ఖండ్కు చెందిన వారంతా యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఇదే గ్రూప్లో ఉన్న జార్ఖండ్కు చెందిన యువకుడి ఆటో చోరీకి గురైంది. ఇదే విషయాన్ని వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశాడు.
సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్లో పలు వాట్సాప్ మెసేజీలను ఒకేసారి సెలక్ట్ చేసి కాపీ చేయడంలో ఇబ్బంది పడుతున్న యూజర్ల కోసం వాట్సాప్ ఓ కొత్త ఆఫ్షన్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది బీటా ఫేజ్ వారికే అందుబాటులో ఉన్నప్పటికీ త్వరలో అన్ని ఐఫోన్లలో అందుబాటులోకి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.