• Home » West Godavari

West Godavari

Andhra Women Assaulted: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల ఎలా ప్రవర్తించారో తెలిస్తే..

Andhra Women Assaulted: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల ఎలా ప్రవర్తించారో తెలిస్తే..

Andhra Women Assaulted: వివాహేతర సంబంధం ఉందని మహిళను స్థంభానికి కట్టేసి కొట్టిన వైనం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయలక్ష్మితో అక్రమసంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు.

Youth Violence: భీమవరంలో మద్యం మత్తులో యువకుల వీరంగం

Youth Violence: భీమవరంలో మద్యం మత్తులో యువకుల వీరంగం

Youth Violence: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేసే ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విద్యార్ధిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి...

West Godavari: భీమవరంలో దారుణం.. వివాహిత గొంతు కోసిన యువకుడు

West Godavari: భీమవరంలో దారుణం.. వివాహిత గొంతు కోసిన యువకుడు

Young Man Love: హేమంత్‌కు మూడు నెలల క్రితమే పెళ్లి చేశారు. అయితే, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అతడికి నాగమణి మీద ఇష్టం చావలేదు. పెళ్లి చేసుకోవాలంటూ గత కొద్దిరోజుల నుంచి ఆమెపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు.

Dr. M.R. Raju: శాస్త్రవేత్త ఎంఆర్‌ రాజు అస్తమయం

Dr. M.R. Raju: శాస్త్రవేత్త ఎంఆర్‌ రాజు అస్తమయం

న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మాగాంధీ మెమోరియల్‌ ట్రస్టు (ఎంజీఎం) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ముదుండి రామకృష్ణంరాజు (95) ఇకలేరు.

YCP: ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకల రచ్చ

YCP: ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకల రచ్చ

YCP: యువత పోరు పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకలు రచ్చ చేశాయి. డీజేలు పెట్టి నృత్యాలు చేశాయి. ఒకానొక దశలో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.

Crime News: శాయ్ క్రీడా  సంస్థ కోచ్‌పై పోక్సో కేసు

Crime News: శాయ్ క్రీడా సంస్థ కోచ్‌పై పోక్సో కేసు

Crime News: ఏలూరు శాయ్‌ క్రీడా సంస్థలో కోచ్ లైంగిక వేధింపులు కలకలం రేపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న బాలికల పట్ల కోచ్ వినాయక ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి. దీంతో ఓ బాలిక స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.

Yogandra 2025: యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

Yogandra 2025: యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

Yogandra 2025: ఈనెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం ప్రణాళిక చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. రెండు కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే, రెండు కోట్ల 20 లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు.

 Palakoderu: అరసెంటు స్థలంలో మూడు అంతస్థుల భవనమా?

Palakoderu: అరసెంటు స్థలంలో మూడు అంతస్థుల భవనమా?

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని మంగయ్య చెరువు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర సెంటు స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని...

Sakshi Siege: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు

Sakshi Siege: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు

రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.

Covid 19: కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Covid 19: కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Covid 19: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఏలూరు కలెక్టరేట్‌లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి