• Home » West Bengal

West Bengal

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే

పశ్చిమబెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో శనివారం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం కనిపిస్తోందని సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

సోనార్‌పూర్‌ పర్యటనకు వెళ్లిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు

భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్‌ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు.

క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్న పశ్చిమ బెంగాల్ పోలీసులు.. గూండాలను అర్ధనగ్నంగా రోడ్లపై..

క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్న పశ్చిమ బెంగాల్ పోలీసులు.. గూండాలను అర్ధనగ్నంగా రోడ్లపై..

పశ్చిమ బెంగాల్ పోలీసులు క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. క్రిమినల్స్‌ను అర్ధనగ్నంగా నడిరోడ్లపై తిప్పుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారం మారిన నాటి నుంచి పోలీసులు క్రిమినల్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ కోసం.. BSFకు 142 ఎకరాల భూమిచ్చిన బెంగాల్ సర్కారు

బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ కోసం.. BSFకు 142 ఎకరాల భూమిచ్చిన బెంగాల్ సర్కారు

భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు భద్రతా దళానికి అదనపు భూమిని బదిలీ చేసింది.

బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు

బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు

పశ్చిమబెంగాల్‌లో సుదీర్ఘ పాలనకు తెరపడటంతో చిక్కుల్లో పడిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని చిక్కులు తప్పలే కనిపించడం లేదు. ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తాజాగా బాంబు పేల్చారు.

వెళ్లగొట్టక ముందే పారిపోండి.. బంగ్లా చొరబాటుదారులకు సువేందు వార్నింగ్

వెళ్లగొట్టక ముందే పారిపోండి.. బంగ్లా చొరబాటుదారులకు సువేందు వార్నింగ్

పశ్చిమబెంగాల్‌లోని ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమవలసదారులపై చర్యలను సువేందు అధికారి ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే పారిపోండి అంటూ ముఖ్యమంత్రి తాజాగా వారిని హెచ్చరించారు.

స్కూళ్లు, ఆలయాల సమీపంలో మద్యం దుకాణలపై నిషేధం.. సువేందు అధికారి

స్కూళ్లు, ఆలయాల సమీపంలో మద్యం దుకాణలపై నిషేధం.. సువేందు అధికారి

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మంగళవారంనాడు పలు సంక్షేమ, నియంత్రణ చర్యలను ప్రకటించారు. విద్యాసంస్థలు, ఆలయాలకు ఒక కిలోమీటర్ దూరంలోపు మద్యం దుకాణాలపై నిషేధం విధించారు.

ఫల్టా రీపోలింగ్‌.. బీజేపీ లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం

ఫల్టా రీపోలింగ్‌.. బీజేపీ లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం

పశ్చిమబెంగాల్‌లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్ ఫలితాలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దేబాంగ్షు పాండా తన సమీప సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై 1,09,021 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

15 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా కలిపింది.. బంగ్లా నుంచి ఇంటికి చేరిన యువకుడు..

15 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా కలిపింది.. బంగ్లా నుంచి ఇంటికి చేరిన యువకుడు..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన నజీముల్ అనే వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. చిన్న వయసులోనే పొరపాటున బంగ్లాదేశ్‌లోకి వెళ్లిపోయిన అతడు, ఎన్నో కష్టాల తర్వాత చివరకు స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి