• Home » Weather

Weather

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆందోళనలో రైతులు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆందోళనలో రైతులు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. అందువల్ల రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్! రానున్న మూడు రోజుల్లో..

ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్! రానున్న మూడు రోజుల్లో..

ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండటంతో అలర్ట్ జారీ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా భారీ వర్ష సూచన..

తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా భారీ వర్ష సూచన..

Weather Updates: ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో..

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. నేడు వాతావరణం ఎలా ఉందంటే!

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. నేడు వాతావరణం ఎలా ఉందంటే!

వేసవిలో సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతాయి. కానీ మార్చి తొలి వారంలోనే ఆ తరహాలో భానుడు భగభగా మండుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఎలా ఉందంటే...

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ

శివారు ప్రాంతాల్లో ఉదయం పొగ మంచు కురుస్తుంటే, మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పగలు ఉక్కపోత.. రాత్రి చలి

పగలు ఉక్కపోత.. రాత్రి చలి

జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతో పాటు తెల్లవారుజామున కొంచెం చలిగానూ ఉంటున్నది.

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

రాజధాని బెంగళూరు నగరంలో వేసవి కాలం ప్రారంభంతోనే ఎండ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మధ్యనుంచి ఏప్రిల్‌లో ఎండ ఎక్కువగా ఉంటుంది.

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు వెదర్ అప్‌డేట్ ఇదే..

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు వెదర్ అప్‌డేట్ ఇదే..

ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం పూట 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..

హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణమే నెలకొంది. అయితే సోమవారం నాటికి ఏపీలో వాతావరణం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి