Home » Weather
ఏపీ వాసులకు మరో కీలక అలర్ట్ జారీ అయింది. ఇవాళ(శనివారం) మరో మూడు గంటల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. అందువల్ల రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండటంతో అలర్ట్ జారీ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
Weather Updates: ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో..
వేసవిలో సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతాయి. కానీ మార్చి తొలి వారంలోనే ఆ తరహాలో భానుడు భగభగా మండుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఎలా ఉందంటే...
శివారు ప్రాంతాల్లో ఉదయం పొగ మంచు కురుస్తుంటే, మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతో పాటు తెల్లవారుజామున కొంచెం చలిగానూ ఉంటున్నది.