Home » Warangal
ఎప్పటిలాగానే సివిల్స్ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 57 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. టాప్-100 జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉండగా..
ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్త అయిన రావుల ఉమారెడ్డి కుమారుడు.. రావుల జయసింహారెడ్డి సివిల్స్లో 46వ ర్యాంకు సాధించారు.
జేఈఈ మెయిన్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ర్యాంకులతో ప్రతిభను చాటారు. వి. నాగ సిద్ధార్థ్ 5వ ర్యాంకుతో పాటు పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు
పంట కాలువ జీవనాడి వంటిది. పంటలు పండించి పది మందికీ అన్నం పెడుతుంది. అయితే నిర్వహణ సరిగా లేకపోతే అదే పంటకాలువ ప్రజల ప్రాణాలు తీస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతోంది.
Harassment On Minors: తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కామాంధులను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు.
ప్రస్తుత కాలంలో మార్కుల ప్రాముఖ్యత పెరిగినందున, విద్యార్థుల మనసులో అనేక ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో విద్యార్థి ఇదే అశంపై తీవ్ర మనస్తాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
వరంగల్లోని అతిపెద్ద టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తులు తయారు చేస్తున్న కిటెక్స్ కంపెనీ 25 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. మంగళవారం నుంచే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుంది.
BRS Warangal Meeting: బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ హై కమాండ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ వరుసగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.
2021 నుంచి తాజా ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ’ విజయం దాకా టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న ‘భారత జట్టు ఫీల్డింగ్ కోచ్’ దిలీప్ విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.....
Bomb Scare: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.