• Home » Warangal News

Warangal News

Konda Surekha: వరంగల్‌‌ కాంగ్రెస్‌లో రచ్చ.. మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యే నాయిని

Konda Surekha: వరంగల్‌‌ కాంగ్రెస్‌లో రచ్చ.. మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యే నాయిని

మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాయిని చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు.

Warangal Congress Political Clash: కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. వరంగల్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి..

Warangal Congress Political Clash: కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. వరంగల్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి..

మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.

CM Revanth on Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే

CM Revanth on Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.

GST Reduction: జీఎస్టీ తగ్గింపు.. సామాన్యులకు రిలీఫ్ కలిగించే కొత్త ఆలోచనలు

GST Reduction: జీఎస్టీ తగ్గింపు.. సామాన్యులకు రిలీఫ్ కలిగించే కొత్త ఆలోచనలు

కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్‌లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kadiyam Srihari Counter on KCR:  కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

Kadiyam Srihari Counter on KCR: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.

Warangal Former: అధికారులు మొద్దునిద్ర వీడండి.. కాంగ్రెస్ సర్కార్‌పై పత్తి రైతు ఆగ్రహం

Warangal Former: అధికారులు మొద్దునిద్ర వీడండి.. కాంగ్రెస్ సర్కార్‌పై పత్తి రైతు ఆగ్రహం

రాష్ట్రంలో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడా సరఫరా జరుగుతున్నా.. సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు.

Tatikonda Rajaiah VS Kadiyam Srihari:  అందుకే కడియం అప్రూవర్‌గా మారారు..  రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Tatikonda Rajaiah VS Kadiyam Srihari: అందుకే కడియం అప్రూవర్‌గా మారారు.. రాజయ్య సంచలన వ్యాఖ్యలు

కడియం శ్రీహరికి ఘన్‌పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్‌పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్‌పూర్‌లో‌ కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.

Minister Seethakka: గుడ్ న్యూస్.. మంత్రి సీతక్క కృషి.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Minister Seethakka: గుడ్ న్యూస్.. మంత్రి సీతక్క కృషి.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.

కాకతీయుల రహస్య సొరంగాలున్న నేల ఇదే..

కాకతీయుల రహస్య సొరంగాలున్న నేల ఇదే..

రాణీ రుద్రమ సైన్యం యుద్ధ తంత్రాలకు వేదిక... కాకతీయుల కోట వరకు రహస్య సొరంగాలున్న నేల... ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నెలవైన ప్రాంతం... వరంగల్‌ నగరానికి కూతవేటు దూరంలో... గీసుకొండ మండలం మొగిలిచర్లలో కాకతీయుల కాలంలో నిర్మిం చిన ‘ఏకవీర’ ఆలయం ఉంది.

BRS: బీఆర్ఎస్ నేతల సంచలన కామెంట్స్.. రేవంత్‌రెడ్డి ఆంధ్రా కోవర్టు..

BRS: బీఆర్ఎస్ నేతల సంచలన కామెంట్స్.. రేవంత్‌రెడ్డి ఆంధ్రా కోవర్టు..

తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా కోవర్టుగా మారి, ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు బనకచర్లకు ఓకే చెప్పారని బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి