• Home » Wanaparthy

Wanaparthy

అరచేతిలో ప్రచారాస్త్రం

అరచేతిలో ప్రచారాస్త్రం

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్‌ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ మినహా బీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.

Wanaparthy: పోలీసులకు పందుల దొంగల సవాల్‌ !

Wanaparthy: పోలీసులకు పందుల దొంగల సవాల్‌ !

అంతర్రాష్ట్ర పందుల దొంగల ముఠాలు వనపర్తి జిల్లా పోలీసులకు సవాలు విసురుతున్నాయి. తమను వెంబడిస్తున్న పోలీసుల నుంచి సినీఫక్కీలో తప్పించుకుంటున్నాయి.

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

TG News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని వెనకనుంచి మరోలారి ఢీ కొట్టింది. వెనుకాల ఉన్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది.

CPI: కమ్యూనిజానికి చావు లేదు: కూనంనేని

CPI: కమ్యూనిజానికి చావు లేదు: కూనంనేని

మనిషి కి మరణం ఉంటుంది కానీ కమ్యూనిజానికి మరణం ఉండదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శత వసంతాల ఉత్సవాలను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

Bird flu: పౌల్ట్రీ రంగం పల్టీ

Bird flu: పౌల్ట్రీ రంగం పల్టీ

చిల్లుగారె, రాగిముద్దతో చికెన్‌ను ఇష్టంగా తినేటోళ్లు.. లెగ్‌పీస్‌ లేనిదే ముద్ద దిగనోళ్లు.. చికెన్‌ ముక్కలేనిదే పెగ్గుతో చీర్స్‌ చెప్పడానికి ఇష్టపడనోళ్లు.. వారానికి రెండుమూడుసార్లయినా చికెన్‌ బిర్యానీ తినకుండా ఉండలేనోళ్లు..

Bird Flu: వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 4 వేల కోళ్లు మృతి

Bird Flu: వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 4 వేల కోళ్లు మృతి

Telangana: తెలంగాణలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఒకేసారి నాలుగువేల కోళ్లు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. వనపత్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ACB Officials : బిల్లుకు లంచం

ACB Officials : బిల్లుకు లంచం

పెండింగ్‌ బిల్లులను విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న వనపర్తి జిల్లా పెబ్బెరు మునిసిపల్‌ కమిషనర్‌ కందికట్ల ఆదిశేషును ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.

Wanaparthy: సామాజిక బాధ్యతల నిర్వహణలో ఎస్‌బీఐ ఎల్లప్పుడూ ముందే

Wanaparthy: సామాజిక బాధ్యతల నిర్వహణలో ఎస్‌బీఐ ఎల్లప్పుడూ ముందే

దేశంలో సామాజిక బాధ్యతల నిర్వహణలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాస్‌ శెట్టి అన్నారు.

Damodar Rajanarasimha: ప్రతీ 20 కిలోమీటర్లకు డయాలసిస్‌ కేంద్రం

Damodar Rajanarasimha: ప్రతీ 20 కిలోమీటర్లకు డయాలసిస్‌ కేంద్రం

ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

Wanaparthy: బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఆశ్చర్యపోయిన జనం

Wanaparthy: బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఆశ్చర్యపోయిన జనం

ప్రజల కష్టాలు తెలిసే నేత వాటి పరిష్కరించడానికి చూపే చొరవ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో అలాంటి వారు అరుదు. వారిలో వనపర్తి ఎమ్మెల్యే కూడా ఒకరు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Tudi Megha Reddy) ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి