Home » Virender Sehwag
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్లు సెహ్వాగ్, మురళీ కార్తిక్ స్పందించారు.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. దిగ్వేశ్ రాఠి వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది రింకు మరోసారి సంచలనం సృష్టించాడు.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కేకేఆర్కు పలు సూచనలు చేశాడు.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. వరుస ఓటములతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. కెప్టెన్ రహానె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా అతడి తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు.
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని హర్మన్ రివీల్ చేసింది.
Indian Premier League: ఓ భారత మాజీ ఆటగాడు లేనిపోని చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ కామెంట్రీ టైమ్లో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. మరి.. ఎవరా ప్లేయర్.. అతడేం మాట్లాడాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వినోద్ రూ. 7 కోట్ల చెక్ బౌన్స్ కేసులో ఇరుకున్న నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Champions Trophy Prediction: చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు షురూ అయిన నేపథ్యంలో ఈసారి కప్ ఎవరిదో అనే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు ఏం చెబుతున్నారు? వాళ్ల ప్రిడిక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Virender Sehwag: భారత క్రికెట్లో ఊచకోత అనే పదం ఎవరికైనా సెట్ అవుతుందంటే అది వీరేంద్ర సెహ్వాగ్కే. ఈ మాజీ ఓపెనర్ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. అతడి పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్లు జడుసుకునేవారు.
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.