Home » Virender Sehwag
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ల్లో ఆరుసార్లు బ్యాటింగ్కి వచ్చిన ధోనీ..
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.
అప్ఘానిస్థాన్తో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సాంక డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 20 ఫోర్లు, 8 సిక్సర్లతో 139 బంతుల్లోనే 210 పరుగులు బాదేశాడు.
కేప్టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. భారత పేసర్లు విజృంభించడంతో.. తొలి ఇన్నింగ్స్లో 55, రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకే సౌతాఫ్రికా...
ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన హిట్మ్యాన్ మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో ఆడిన అత్యుత్తన్నత ఇన్నింగ్స్లకు సంబంధించిన బ్యాట్లను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖతాలో పోస్ట్ చేశాడు. ట్రిపుల్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, సెంచరీలు కొట్టడానికి ఉపయోగించిన బ్యాట్లను సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.
టీమిండియా (Teamindia) చీఫ్ సెలెక్టర్ (chief selector) పదవి కోసం బీసీసీఐ (BCCI) తనను సంప్రదించినట్టుగా వస్తున్న వార్తలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఖండించాడు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా సెహ్వాగ్ ఈ అంశంపై స్పందించాడు. కాగా కొంతకాలం క్రితం ఓ ఛానెల్ నిర్వహించిన రహస్య స్ట్రింగ్ ఆపరేషన్లో భారత్ క్రికెట్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నాటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బయట పెట్టాడు. దీంతో జాతీయ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ శర్మ నిష్ర్కమణ తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్గా శివ సుందర్ దాస్ను బీసీసీఐ నియమించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్